రేపు 400 వ వన్డే ఆడనున్న సచిన్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

వదోదరా : ఐదో వన్డే ఆడేందుకు భారత్, ఆసీస్ జట్లు మంగళవారం ఇక్కడకు చేరుకున్నాయి. రిలయన్స్ క్రికెట్ మైదానం ఈ మ్యాచ్ కు అదిత్యము ఇవ్వనుంది. చండీగఢ్ వన్డేలో చేసిన 79 పరుగులతో ఈ సీజన్ లో వెయ్యిపరుగులు పూర్తి చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కి ఇది 400వ వన్డే కానుంది. శ్రీలంక ఆటగాడు వెటరన్ సనత్ జయసూర్య ఒక్కడే సచిన్ కంటే ఎక్కువ వన్డేలు ఆడాడు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.